Oppo F31 series: ఒప్పో ఎఫ్ 31 సిరీస్ విడుదల.. 3 ఫోన్ల ధరలు, విశేషాలు ఇవీ

Oppo F31 series | ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్31 సిరీస్లో మూడు ఫోన్లను దేశీయంగా లాంచ్ చేసింది. ఒప్పో ఎఫ్ 31 5జీ, ఎఫ్ 31 ప్రో 5జీ, ఎఫ్ 31 ప్రో+ 5జీ పేరిట మూడు మోడళ్లను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో వస్తున్నాయి. ఇంతకీ ఏయే ఫోన్లు ఎంత ధరలో వస్తున్నాయ్? వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎఫ్ 31 5జీ సిరీస్ స్పెసిఫికేషన్లు
ఎఫ్31 స్మార్ట్ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. ఇందులో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఎఫ్31 ప్రో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7,300 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా 6.57 అంగుళాల అమెలెడ్ డిస్ప్లేతో వస్తోంది. ప్రో ప్లస్ మోడల్లో స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ను వినియోగించారు. ఇందులో 6.8 అంగుళాల ఫ్లా్ట్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు.
ఈ మూడు ఫోన్లూ ఔటాఫ్ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో కూడిన కలర్ఓఎస్ 15తో పనిచేస్తాయి. ఈ మూడు మోడళ్లలోనూ 50 ఎంపీ సెన్సర్తో పాటు 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్ ఉంది. బేస్ మోడల్లో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వగా.. ప్రో మోడళ్లలో 32 ఎంపీఈ సెన్సర్ ఇచ్చారు. మూడు ఫోన్లలోనూ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80W సూపర్వూక్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
ధరలు ఇలా
- ఎఫ్ 31 బేస్ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999 కాగా.. 256 జీబీ వేరియంట్ ధర రూ.24,999కు లభిస్తుంది. మిడ్నైట్ బ్లూ, క్లౌడ్ గ్రీన్, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభిస్తుంది.
 - ఎఫ్ 31 ప్రో 5జీ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999కు లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించగా.. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.30,999గా కంపెనీ పేర్కొంది. డిసర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
 - ఒప్పో ఎఫ్ 31 ప్రో+ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించగా.. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.34,999గా పేర్కొంది. జెమ్స్టోన్ బ్లూ, హిమాలయన్ వైట్, ఫెస్టివ్ పింక్ రంగుల్లో లభిస్తుంది.
 - ఎఫ్31 బేస్ మోడల్ సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రో మోడళ్లు మాత్రం సెప్టెంబర్ 19 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు ఫోన్లూ ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లతో పాటు, ఒప్పో వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్లలో లభిస్తాయి.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. - 
                                    
                                        

హిందుజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
Hinduja Group Chairman: ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. - 
                                    
                                        

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. - 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
Billionaires: ఆర్థిక అసమానతల వల్ల దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చవిచూస్తాయని జీ20 నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


