Whatsapp: ‘స్కామ్’ కాల్స్కు చెక్.. త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్!
Whatsapp working on New feature: వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. స్పామ్ కాల్స్ను నిరోధించడమే లక్ష్యంగా ఈ ఫీచర్ ఉండబోతోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే...
ఇంటర్నెట్ డెస్క్: మనకు స్కామ్/ స్పామ్ కాల్స్ సాధారణ కాల్స్ రూపంలో వస్తుంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల అలాంటి కాల్స్ను గుర్తించడం వీలు పడుతోంది. దీంతో అలాంటి కాల్స్ను బ్లాక్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఒకసారి బ్లాక్ చేస్తే మళ్లీ అదే నంబర్ నుంచి కాల్స్ రావు. దీంతో స్పామ్ కాల్ చేసే వారు కొత్త పంథా అనుసరిస్తున్నారు. నేరుగా వాట్సాప్ నంబర్లకే (Whatsapp calls) కాల్ చేస్తున్నారు. ఏ నంబర్కైనా కాల్ చేసే వెసులుబాటు వాట్సాప్ (Whatsapp) కల్పిస్తుండడంతో ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ అందుకునే వెసులుబాటు దొరుకుతోంది. ఇలాంటి కాల్స్కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
సైలెన్స్ అన్నోన్ కాలర్స్ పేరిట ఈ ఫీచర్ను వాట్సాప్ తీసుకొస్తోందని వాబీటా ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే సదరు యూజర్కు రింగ్ రాకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుంది. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు కేవలం నోటిఫికేషన్ బార్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే మన ఫోన్ నంబర్ల జాబితాలో లేని ఎవరైనా కొత్త వ్యక్తులు మనకు ఫోన్ చేసినప్పుడు మీకు రింగ్ రాదన్నమాట. ఒకవేళ ఏదైనా విషయం చెప్పదలచుకుంటే మెసేజ్ రూపంలో తెలియజేస్తే అప్పుడు యూజర్ తన ఇష్టం మేరకు తిరిగి కాల్/ మెసేజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. ఐఓఎస్ యూజర్లకూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ట్రూకాలర్లో వెబ్ వెర్షన్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
ట్రూకాలర్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ను లాంచ్ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్లోనూ వెతకొచ్చు. -
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
ఈ వేసవిలో కూలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి? -
బోట్ యూజర్లకు షాక్.. రిస్క్లో 75 లక్షల మంది డేటా
బోట్ వేరియబుల్ బ్రాండ్కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. -
45W ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఎం55.. ₹12 వేలకే ఎం 15
Samsung Galaxy M55: శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. -
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్తో జియో కొత్త ప్లాన్
Jio Prepaid Plan: జియో రూ.857తో కొత్త ప్లాన్ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ఉంది. -
హోమ్ రోబోటిక్స్ విభాగంలో యాపిల్..?
Apple: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ హోమ్ రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టినట్లు బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురింది. -
ఏఐ ఫీచర్లతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు.. ఆవిష్కరించిన శాంసంగ్
Samsung: ఏఐ సాంకేతికత జోడించిన రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను శాంసంగ్ కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. విద్యుత్ వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత సాయపడుతుందని పేర్కొంది. -
125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. అదిరిపోయే లుక్తో మోటో ఎడ్జ్ 50 ప్రో
మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్ను ఏప్రిల్ 3న భారత్లో లాంచ్ చేసింది. ఏప్రిల్ 9 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి.