Crime News: జాతకం చూస్తానంటూ.. బాలికపై పూజారి అత్యాచారం

జాతకం చూపించుకొనేందుకు వచ్చిన బాలికపై ఆలయ పూజారి అత్యాచారానికి పాల్పడిన ఘటన

Updated : 09 Jan 2022 10:49 IST

తిరువనంతపురం: జాతకం చూపించుకొనేందుకు వచ్చిన బాలికపై ఆలయ పూజారి అత్యాచారానికి పాల్పడిన ఘటన కేరళలోని కొట్టాయంలో శుక్రవారం వెలుగుచూసింది. బాలిక తల్లిదండ్రులు ఇటీవల ఆమె జాతకం చూపించేందుకు ఆలయ అర్చకుడు శిరీష్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలికను వేరే గదికి తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని