108 అంబులెన్సుల్లో ప్రసవాలు
మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి.
సన్యాసమ్మ బిడ్డను బంధువులకు అప్పగిస్తున్న ఈఎంటీ వెంకటేశ్
మారేడుమిల్లి, న్యూస్టుడే: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. బంధువులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. మారేడుమిల్లి అంబులెన్సు సిబ్బంది ఈమెను రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. గత్యంతరం లేక అంబులెన్సును రహదారి పక్కనే నిలిపేసి ప్రసవం చేశారు. ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. మండలంలోని చావడికోట పంచాయతీ పరిధి తేనెలమామిడి గ్రామానికి చెందిన సాదల రాజకుమారిని 108 అంబులెన్సు సిబ్బంది మారేడుమిల్లి ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. వాహనంలోనే ఆమె కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.అనంతరం తల్లీబిడ్డలను బోదులూరు పీహెచ్సీలో చేర్చారు. రెండుసార్లు అప్రమత్తంగా వ్యవహరించిన ఈఎంటీ వెంకటేశ్, పైలెట్ నగేశ్లను అంతా అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
[ 12-05-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూనే అడవి బిడ్డలను జగన్ నట్టేట ముంచారు. అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలను గిరిజనేతరుల చేతిలో పెట్టి సహజ వనరులను దోచుకున్నారు. -
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. -
కోడ్ ఉల్లంఘించి రోడ్డు పనులు ప్రారంభం
[ 12-05-2024]
జిల్లాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలు, నిర్మాణాలకు వైకాపా రంగులు వేసిన నాయకులు పోలింగ్ దగ్గరపడటంతో గిరిజన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోడ్ను ఉల్లంఘించి ఏకంగా రోడ్డు పనులు ప్రారంభించేశారు. -
నిఘా నీడలో మన్యం
[ 12-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన అల్లూరి జిల్లా పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
రెండేళ్లలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 12-05-2024]
పోలవరం నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి న్యాయం చేస్తుందని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష హామీ ఇచ్చారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నోట్లతో ఓట్లవేట
[ 12-05-2024]
సార్వత్రిక సమరంలో ప్రచార పర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు చేసిన ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దఎత్తున కనిపించడంతో వైకాపా నేతలు కలవరానికి గురవుతున్నారు. -
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన
[ 12-05-2024]
ఐదేళ్ల క్రితం జగన్ ఇదేమాట చెప్పారు. ఎన్నెన్నో చేస్తామన్నారు. అందరినీ ఉద్ధరిస్తా మన్నారు.. గద్దెనెక్కాక పాత పథకాలకు కొత్త పేర్లుపెట్టారు అన్నింటికీ బటన్లు నొక్కేశామన్నారు. -
రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్
[ 12-05-2024]
గత ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఒక్క అవకాశమంటూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. -
ప్రజల భూములు కాజేసే కుట్ర
[ 12-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేసిందని ఎన్డీఏ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
దాడులపై డీజీపీ, ఈసీలకు గీత ఫిర్యాదు
[ 12-05-2024]
అడ్డతీగల మండలం ఎల్లవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉమ్మడి కూటమికి చెందిన కార్యకర్తలపై వైకాపా దాడులు చేయడం అమానుషమని అని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలో ఈనెల 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు