సామాజిక అంశాలపై అవగాహన
విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని డీవైఈవో యూవీ సుబ్బారావు అన్నారు. కోడిపందేలు, ఇతర జూదక్రీడల వల్ల కలిగే అనర్థా.లపై నగరంలోని హైనీ ఉన్నత పాఠశాలలో గురువారం
బహుమతి అందిస్తున్న డీవైఈవో,
హెచ్ఎంలు పాండురంగారావు, సాయిబాబు
మచిలీపట్నం (చిలకలపూడి), న్యూస్టుడే: విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని డీవైఈవో యూవీ సుబ్బారావు అన్నారు. కోడిపందేలు, ఇతర జూదక్రీడల వల్ల కలిగే అనర్థా.లపై నగరంలోని హైనీ ఉన్నత పాఠశాలలో గురువారం డివిజన్ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించగా ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో గిలకలదిండికి చెందిన కె.మహీంద్ర, చిలకలపూడికి చెందిన బి.శ్రావ్య వక్తృత్వంలో జె.తులసీప్రియ (చిలకలపూడి), జీవీ వసంతరావు(పెడన)లు ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించారు. క్విజ్పోటీలో చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.ధనరేఖ, బి.శ్రావ్య, వై.నాగభవానీ, జె.తులసీప్రియల బృందం ప్రథమస్థానం సాధించగా, పెడన బీజీకే జడ్పీహెచ్ఎస్కు చెందిన జీవీ.వసంతరావు, ఏజెఎల్.శ్రీనివాస్, కె.అనూష, ఎన్.మాధవి బృందం ద్వితీయస్థానంలో నిలిచారు. ప్రధానోపాధ్యాయులు వెంట్రపాటి పాండురంగారావు, సాయిబాబు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్