logo

తెదేపా, జనసేన ఎన్నికల ప్రచారం

ఘంటసాల అంబేద్కర్ నగర్‌లో తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 20 Apr 2024 20:39 IST

ఘంటసాల: ఘంటసాల అంబేద్కర్ నగర్‌లో తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బుద్ధ ప్రసాద్ కుమార్తె అవనిజ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల వరలక్ష్మి, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని