జనసేన పార్టీకి రూ.10 లక్షల విరాళం
‘నా సేనకు నా వంతు’ కార్యక్రమంలో భాగంగా అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం హ్యారిస్బర్గ్కు చెందిన జనసైనికులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు.
నాగాయలంక, న్యూస్టుడే: ‘నా సేనకు నా వంతు’ కార్యక్రమంలో భాగంగా అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం హ్యారిస్బర్గ్కు చెందిన జనసైనికులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును జనసేన నాయకుడు పద్యాల వెంకట ప్రసాద్కు పంపించగా ఆయన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్తో కలిసి చెక్కును పిఠాపురంలో ఉన్న జనసేన నేత కొణిదల నాగబాబుకు అందించినట్లు ప్రసాద్ ఆదివారం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్