చంద్రబాబుతోనే సంక్షేమం
చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు.
గూడూరు: చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె సూపర్-6 పథకాల గురించి వివరించారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి మినహా ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందేమి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తు, ఎంపీ ఓటు గాజుగ్లాసు గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి, కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ తలుపుల కృష్ణ, నాయకులు గోపి నాగబాబు, శాయన సోమయ్య, కాట్రగడ్డ రత్నబాబు, ఎన్ఏబేగ్, మత్తి సత్యనారాయణ, కాట్రగడ్డ కృష్ణ, రాంబాబు, మత్తి సుబ్రహ్మణ్యం, గళ్లా ఆంజనేయులు, అంబటి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల అంధకారం..
[ 12-05-2024]
ఐదేళ్ల చీకటి యుగాన్ని తలచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసి.. వ్యవస్థలన్నిటినీ కూలదోసి.. బానిస యుగాన్ని తలపించేలా సాగిన సీఎం జగన్ పాలన రాష్ట్రాన్ని కొన్నేళ్లపాటు వెనక్కి నెట్టేసింది. -
కన్నేస్తే.. కైవసాలే..!
[ 12-05-2024]
జాతీయ నేతలకు జన్మనిచ్చిన ప్రాంతమది. సంస్కృతీ సాహితీ రంగాల ప్రముఖులను జాతికందించిన పవిత్ర భూమి. ప్రత్యేక నృత్య రీతులకు పేరెన్నికగన్న కూచిపూడి నృత్యం పుట్టిన గడ్డ. ఆ నేలపై కాలుమోపితే చాలు. -
కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో కూటమి మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ భారీ స్థాయిలో రోడ్షో నిర్వహించారు. -
ఖాకీ కళ్లకు వైకాపా గంతలు!
[ 12-05-2024]
వందలకొద్దీ సంచార బలగాలు.. విస్తృత బందోబస్తు.. ఎక్కడికక్కడ నిఘా.. సీసీ కెమెరాల పహారా.. ఇవేవీ వైకాపా నేతలకు అడ్డు కాలేదు. -
వెల్లువై రావాలి.. విల్లుపై సాగాలి!
[ 12-05-2024]
: ‘ఓటు.. ఐదేళ్లకోసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కానీ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలోనూ.. చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకే.. మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం చేజారిపోతోంది. -
‘ఆనకట్ట’లేకపోయారు
[ 12-05-2024]
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కృష్ణా నది జలాలు సముద్రంలో కలిసిపోకుండా నిలువరిస్తాం -
ఆగని మట్టి మాఫియా ఆగడాలు
[ 12-05-2024]
ఏటా వేసవి రాగానే గుడివాడ ప్రాంతంలో ఎమ్మెల్యే కొడాలి నాని కనుసన్నల్లో మట్టి మాఫియా అయిదేళ్లుగా రెచ్చిపోతోంది. -
జీవాలపైనా జాలి లేదా.. జగన్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ పశువైద్య కేంద్రా(ఆర్ఎల్యూ)ల్లో 50 శాతానికి పైగా శిథిలావస్థలో ఉన్నాయి. 75 శాతం వీడీలు(వెటర్నరీ డిస్పెన్సరీ)లో కనీస వసతులు లేవు. మండల స్థాయిలో ఆర్ఎల్యూలు సరాసరిన ఆరు, వీడీలు రెండు చొప్పున ఉన్నాయి. -
మెట్రో రైలుకు జగన్ ఉరి!
[ 12-05-2024]
పాలకులకు దూరదృష్టి ఉండాలి.. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలగాలి.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఆలోచనలు చేస్తుండాలి... -
ఓటర్లకు ఎన్ని కష్టాలో..
[ 12-05-2024]
రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా కుటుంబాలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్లకు పయనమయ్యారు. -
మొదటి ఓటు పార్లమెంటు అభ్యర్థికే...!
[ 12-05-2024]
తాజా ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో పౌరులు ఎక్కువగా తికమక పడే వీలుంది. తాను వేయాల్సిన వ్యక్తికో.. పార్టీకో సక్రమంగా ఓటు వేయడంలో కొంత గందరగోళానికి గురవుతుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్