నందిగామలో ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నందిగామ గ్రామీణం : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
రుద్రవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి మరియదాసుతో పాటు మరో 5 కుటుంబాలు అధికార వైకాపాను వీడి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెదేపాలో చేరాయి. వారి వెంట తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
[ 15-05-2024]
జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించనున్నారని మచిలీపట్నం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. -
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
[ 15-05-2024]
అధికార వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో పెల్లుబికిన ఆగ్రహావేశాలు ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేశాయన్న అంచనాలు ఓ వైపు... సంక్షేమ పథకాలతోనే నెగ్గుకొస్తామన్న అధికార వైకాపా నేతల మేకపోతు గాంభీర్యం మరోవైపు.. -
విరుచుకుపడినా.. వెరవలేదంతే!
[ 15-05-2024]
గన్నవరం, పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం నుంచి భారీగా పోలింగ్ నమోదవుతుండడంతో.. వైకాపా నేతల్లో ఓటమి భయం మొదలైంది. ఎలాగైనా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేయాలని.. -
ఈ అరాచకాలు ఇంకెన్నాళ్లు?
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున వైకాపా మూకలు బరి తెగించి ప్రతిపక్ష శ్రేణులపై దాడులకు దిగాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా హింసాత్మకమైనవి నమోదు కాలేదు. -
విజయీభవ...
[ 15-05-2024]
ఈ విద్యా సంవత్సరం ఈఏపీసెట్ పరీక్షకు సమయం వచ్చేసింది. ఈనెల 16 నుంచి 21వరకు జరిగే ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్సు టెస్టు నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. -
తెదేపా నాయకుడి ఇంటిపైకి వైకాపా మూకలు
[ 15-05-2024]
పోలింగ్ ముగిసినాగానీ గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల అరాచక పర్వం ఇంకా ఆగలేదు. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో తెదేపా నాయకుడు మల్లిపెద్ది సుబ్రహ్మణ్యంచౌదరి ఇంటిపైకి మంగళవారం రాత్రి వైకాపా మూకలు వెళ్లి ఘర్షణకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. -
మంత్రి జోగి రమేష్, కుమారులు, వైకాపా నాయకులపై కేసు
[ 15-05-2024]
ఎన్నికల సందర్భంగా కృష్ణా జిల్లా పోరంకి పోలింగ్ బూత్ల వద్ద పార్టీ మూకలతో దాడి చేసి భీతావహ వాతావరణం సృష్టించిన ఘటనపై రాష్ట్ర మంత్రి, పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్, -
గుడివాడలో వాలంటీర్లతో బెదిరింపులు..
[ 15-05-2024]
గుడివాడలో రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. ఓటర్లను భయపెట్టాలని వైకాపా అభ్యర్థి కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నం చేశారు. -
తహసీల్దారు, పోలీసులపై చర్యలకు ఫిర్యాదు చేస్తాం
[ 15-05-2024]
మండలంలోని సొబ్బాలలో తెదేపాకు చెందిన వృద్ధులపై అకారణంగా లాఠీఛార్జి చేసిన సంఘటనలో అందుకు బాధ్యులైన తహసీల్దారు సుగుణ, పోలీసులపై చర్యల నిమిత్తం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. -
జనసైనికులపై వెలంపల్లి అనుచరుల దాడి
[ 15-05-2024]
పోలింగ్ రోజు చివరి గంటలో ఓటింగ్ను అనుకూలంగా చేసుకునేందుకు వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు అనుచరులు బరితెగించారు. వాంబేకాలనీలోని జంధ్యాల దక్షిణామూర్తి నగరపాలక సంస్థ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం గోడ దూకి వెళ్లేందుకు ప్రయత్నించగా. -
అధికారుల నిర్లక్ష్యంతో ఓటు కోల్పోయా
[ 15-05-2024]
అధికారుల నిర్లక్ష్యంతో తాను ఓటు హక్కు కోల్పోయానని తునికిపాడుకు చెందిన వడ్డెబోయిన సంధ్య వాపోయింది. తెదేపాకు చెందిన ఆమె 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. -
కార్పొరేటర్ భర్తపై రెండు కేసులు నమోదు
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రం వద్ద అనుచరులతో కలిసి సోమవారం దాడికి పాల్పడిన భవానీపురం 42వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి. -
లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేయాలి
[ 15-05-2024]
ఎ.కొండూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ తిరువూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..