ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అధికారులకు సహకరిస్తాం..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్.మునిస్వామి తెలిపారు.
మాట్లాడుతున్న పరిపాలనాధికారి మునిస్వామి
యానాం, న్యూస్టుడే: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్.మునిస్వామి తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఎస్కేడీవీ ప్రసాద్, సీహెచ్ అజయ్కుమార్సింగ్, యానాం ఎస్పీ రాజశేఖర్లతో కలిసి మునిస్వామి విలేకరులతో శనివారం ఉదయం మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న పరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ జిల్లా అధికారి ప్రసాద్ మాట్లాడుతూ మే 13న ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మే 11 నుంచి యానాంలో మద్యం దుకాణాలు మూసేయాలని, చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఎన్నికల సమయంలో మద్యం, నగదు పంపిణీ జరక్కుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి జి.అమర్బాబు, ఎన్ఫోర్స్మెంట్ అధికారి సాయిస్వరూప్, ముమ్మిడివరం, తాళ్లరేవు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు రామారావు, లక్ష్మీకాంతం, శ్రీధర్, డీటీ జ్యోతి వెంకటేశ్వరరావు, యానాం సీఐ షణ్ముగం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో మునిగి ముగ్గురు మహిళల మృతి
[ 12-05-2024]
గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతిచెందారు. -
మీ ఓటు అభివృద్ధికా.. అరాచకానికా?
[ 12-05-2024]
సహజ సంపదకు నిలువెత్తు ఠీవిలా కనిపించే గిరులకు బోడిగుండు కొట్టేశారు.. యువతకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తకుండా ఉస్సూరనిపించారు.. -
మీ కోపం ఓట్ల రూపంలో చూపండి
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం సాయంత్రం కాకినాడలోని బాలాజీ చెరువు కూడలిలో ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ నిర్వహించారు. -
పట్టించుకోని ప్రభుత్వం.. పడకేసిన పథకం
[ 12-05-2024]
కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్లో గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు. అలా ఉత్పత్తి చేసేందుకు నీరు ఉపయోగించేవారు. -
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
[ 12-05-2024]
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీష్ హెచ్చరించారు. -
ఓటేసేందుకు సొంతూళ్లకు..
[ 12-05-2024]
విద్య, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు తరలివస్తున్నారు. -
బాధ్యత మరిచి.. భారం మోపి
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాలు మోపింది. సంక్షేమ పాలన పేరుతో గొప్పులు చెబుతూనే పథకాలను ఆశచూపి కొందరికే వాటిని అర్హులను చేసింది. ఇచ్చేది గోరంత.. -
జగనన్నా.. ఇదేనా ఆహ్లాదం
[ 12-05-2024]
వి.ఎల్.పురంలోని తెలుకులవారి చెరువు పార్కు లోపల కొన్ని విద్యుత్తు ల్యాంపులు పాడైపోయి ఉన్నాయి. కొన్ని దీపాలు సరిగా వెలగడం లేదు. -
అయిదేళ్ల అధికారం.. అంతటా అంధకారం
[ 12-05-2024]
పండించిన పంటకు పెట్టుబడి కూడా దక్కక రైతన్న కన్నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన యువత.. -
ష్.. గప్చుప్
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. -
కట్టలు పంచి.. మత్తున ముంచి
[ 12-05-2024]
మైకుల హడావిడి లేదు.. ప్రచార హోరు లేదు.. శనివారం సాయంత్రం 6 గంటల కల్లా ఎక్కడివక్కడ గప్చుప్. తెరవెనుక రాజకీయం మొదలైంది..
తాజా వార్తలు (Latest News)
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
-
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్