logo

మహిళా గళం.. విజయపథం

తెదేపా- జనసేన- భాజపా కూటమి నేతృత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ శనివారం రాజమహేంద్రవరంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు.

Published : 28 Apr 2024 03:58 IST

టి.నగర్‌: తెదేపా- జనసేన- భాజపా కూటమి నేతృత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ శనివారం రాజమహేంద్రవరంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే భవాని  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని