logo

తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

గుంటూరు  జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొన్నపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీ రామాంజనేయులు ఆదివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 28 Apr 2024 12:23 IST

వట్టిచెరుకూరు : గుంటూరు  జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొన్నపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీ రామాంజనేయులు ఆదివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట తెదేపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు