logo

అనుబంధాలకు అండదండలు

నగర ప్రజలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. అధికారులు, నేతలకు కూడా పలువురు రాఖీలు కట్టారు. శుక్రవారం హోంమంత్రి మహమూద్‌ అలీకి పలువురు చిన్నారులు రాఖీలు కట్టాగా.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు నగర మేయర్‌

Published : 13 Aug 2022 02:02 IST

నగర ప్రజలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. అధికారులు, నేతలకు కూడా పలువురు రాఖీలు కట్టారు. శుక్రవారం హోంమంత్రి మహమూద్‌ అలీకి పలువురు చిన్నారులు రాఖీలు కట్టాగా.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు నగర మేయర్‌ విజయలక్ష్మి, మరో మంత్రి మల్లారెడ్డికి ఆయన సోదరి భారతమ్మ రాఖీలు కట్టారు. - న్యూస్‌టుడే, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్‌


హయత్‌నగర్‌ ప్రాంతంలో ఉంటున్న ఎస్‌పీఎఫ్‌లో ఏఎస్‌ఐ, ఫార్మాలో పనిచేస్తున సోదరులు కృష్ణారెడ్డి, నాగేందర్‌రెడ్డిలకు రాఖీలు కడుతున్న రోజారాణి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న ఈమె రాఖీలు కట్టేందుకు జర్మనీ నుంచి నగరానికొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని