logo

ఆకట్టుకునేలా అవగాహన

ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు

Published : 23 Apr 2024 02:18 IST

ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఆధ్వర్యంలో కబ్బన్‌పార్కు సమీపంలో నిర్వహించిన ఓ శిబిరంలో ఎన్నికల అవగాహన చట్రంలో చిత్రం తీసుకోవడానికి యువత ఆసక్తి! నగర పరిధిలో తరచుగా తక్కువ ఓటింగ్‌ నమోదవుతోంది. అది 60 శాతానికి మించకుండా కొట్టుమిట్టాడుతున్న క్రమంలో యువతను చైతన్యవంతంగా మార్చడమే ప్రత్యామ్నాయంగా భావించి వివిధ కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.  

న్యూస్‌టుడే, బెంగళూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని