ffff: తెదేపా నాయకుల ఇంటింటి ప్రచారం
పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి శ్యాంబాబు కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజును గెలిపించాలని కోరుతూ పత్తికొండ పట్టణంలో తెదేపా నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు.
పత్తికొండ రూరల్: పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి శ్యాంబాబు కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజును గెలిపించాలని కోరుతూ పత్తికొండ పట్టణంలో తెదేపా నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెదేపా చేపట్టబోయే ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఈ హరీష్ శ్రీధర్ రెడ్డి శ్రీనివాసులు గౌడ్, మీరా హుస్సేన్, సింగం శ్రీనివాసులు, రంగస్వామి, శ్రీనివాసులు గౌడ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు మీటి.. స్ఫూర్తి చాటి
[ 14-05-2024]
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లినవారందరూ స్వగ్రామం చేరారు.. ఎల్లలు దాటొచ్చి స్వదేశంపై అభిమానం చాటుకున్నారు.. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న యువత, ఉద్యోగులు తరలొచ్చారు. -
మొరాయించిన ఓటు యంత్రం
[ 14-05-2024]
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని 84వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పని చేయలేదు. దీంతో గంటన్నరపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. -
అధికారం అడ్డగింతలు
[ 14-05-2024]
నంద్యాల పట్టణం దేవనగర్లో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఎక్కువ సంఖ్యలో గుమికూడారు. వారిని బయటకు పంపాలని పోలీసులను కోరితే తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. -
నంద్యాలలో ఉద్రిక్తత
[ 14-05-2024]
నంద్యాల పట్టణం లీడర్స్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. 6 గంటలు దాటినప్పటికీ పోలింగ్ జరుగుతుండటంతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. -
రాత్రి పది గంటల వరకు 74.17 శాతం నమోదు
[ 14-05-2024]
జిల్లాలో ఉదయం 9 గంటలకు 9.34 శాతం పోలింగ్ నమోదైంది. 12 గంటలకు 22.05 శాతం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.00 శాతానికి చేరింది.. మధ్యాహ్నం 3 గంటలకు 52.26, సాయంత్రం 5 గంటలకు 64.55 శాతం పోలింగ్ నమోదైంది. -
వెల్లువెత్తిన ఓటుస్వామ్యం
[ 14-05-2024]
ఓట్ల పండగ ప్రారంభానికి అర్ధ గంట ముందు వరకు వర్షం పడింది. గోనెగండ్లలో పోలింగ్ కేంద్రం వద్ద వర్షం నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బురదలోనే నడవాల్సి వచ్చింది. -
అధికార అరాచకం
[ 14-05-2024]
కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన నాయక్ తీరు వివాదాస్పదంగా మారింది. సదరు కానిస్టేబుల్ సిల్వర్జుబ్లీ కళాశాల ఆవరణలోని 72 పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లారు. -
ఓటేసి.. భవితకు బాటేసి
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. పలు చోట్ల చిన్నపాటి గొడవలు చోటుచేసుకున్నాయి. ఆది, సోమవారాలు వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు