logo

ffff: తెదేపా నాయకుల ఇంటింటి ప్రచారం

పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి శ్యాంబాబు కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజును గెలిపించాలని కోరుతూ పత్తికొండ పట్టణంలో తెదేపా నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు.

Published : 28 Apr 2024 19:19 IST

పత్తికొండ రూరల్‌: పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి శ్యాంబాబు కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజును గెలిపించాలని కోరుతూ పత్తికొండ పట్టణంలో తెదేపా నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెదేపా చేపట్టబోయే ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఈ హరీష్ శ్రీధర్ రెడ్డి శ్రీనివాసులు గౌడ్, మీరా హుస్సేన్, సింగం శ్రీనివాసులు, రంగస్వామి, శ్రీనివాసులు గౌడ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని