logo

తెదేపాలోకి 80 కుటుంబాలు చేరిక

నియోజకవర్గంలోని నందవరం మండలంలోని హాలహర్వికి గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి.

Updated : 29 Apr 2024 17:12 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: నియోజకవర్గంలోని నందవరం మండలంలోని హాలహర్వికి గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారికి కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని