హైదరాబాద్ వీడి చేవెళ్లలో చేరి..
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి.
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. ఆ సంవత్సరంలో లోక్సభ స్థానాల పునర్విభజనలో భాగంగా తాండూరు, వికారాబాద్, చేవెళ్లలు హైదరాబాద్ నుంచి విడిపోయాయి. అప్పుట్లో కొత్తగా చేవెళ్ల కేంద్రంగా లోక్సభ నియోజకవర్గాన్ని ఏర్పాటుచేయగా.. ఇందులో తాండూరు, వికారాబాద్లను కలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ పరిధిలో ఉన్న పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ను సైతం చేవెళ్ల కిందికే తీసుకొచ్చారు. 2009 నుంచి చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇక్కడి ఓటేస్తున్నారు.
న్యూస్టుడే, తాండూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జహీరాబాద్లో మూడు రంగులజెండా ఎగరాలి
[ 12-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు పార్టీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
అభివృద్ధిని అడ్డుకొని..ఎలా ఓట్లడుగుతారు?
[ 12-05-2024]
‘నిధులన్నీ మెదక్ జిల్లాకు, గజ్వేల్ అభివృద్ధికే కేటాయిస్తున్నారని నాడు అడ్డు తగిలిన కాంగ్రెస్, భాజపా నాయకులు.. ఇవ్వాళ పార్లమెంటు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని.. ఈ ప్రాంతాల్లో ఓట్లు అడుగుతున్నారు? -
ప్రలోభాలకు లొంగొద్దు.. ధైర్యంగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటర్లు ప్రలోభాలు, డబ్బులకు లొంగకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కును అమ్ముకోవద్దని, నిర్భయంగా, నిజాయతీతో ఓటు వేయాలని మెదక్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. -
ఎవరి మాట..మీటనొక్కించనుందో!
[ 12-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. -
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దే
[ 12-05-2024]
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. -
మెతుకు సీమలో ఎగిరేది కాషాయ జెండానే: భాజపా
[ 12-05-2024]
మెదక్ సీమపై ఎగిరేది కాషాయ జెండానేనని భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ధీమా వ్యక్తం చేశారు -
అధికారంలోకి వస్తే పెరగనున్న వేతనాలు
[ 12-05-2024]
కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఓటర్ల నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని విధాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసు కమిషనర్ అనూరాధ వెల్లడించారు. కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, జియోట్యాగింగ్ చేశామన్నారు. -
ఓటర్లను కదిలించు తల్లీ..
[ 12-05-2024]
అమ్మ.. అలుపు ఎరగకుండా శ్రమిస్తుంది. కుటుంబ ఉన్నతికి తపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. -
దివ్యస్ఫూర్తి.. శతాధిక కీర్తి
[ 12-05-2024]
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు పాత్ర కీలకం.. ఓటు హక్కు కలిగి ఉండటమే కాదు.. దాన్ని సద్వినియోగం చేసుకున్నపుడే సార్థకత చేకూరుతుంది. -
నిఘా నీడలో ఎన్నికలు
[ 12-05-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, సమస్యలు ఉంటుండేవి. -
ఓటును అమ్ముకోకు.. ఆత్మాభిమానాన్ని చంపుకోకు
[ 12-05-2024]
ఓటుహక్కు ఉండి వేయలేకపోతే మనం భూమ్మీద ఉండి లేనట్లే లెక్క. ఏడాదికోసారి వచ్చే పండగలు బంధాలను కలుపుతాయి. -
ఓటర్లు సొంతూళ్లకు తరలేలా..
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సమాయత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!