logo

Suryapet: సూర్యాపేటలో మహా ప్రస్థానాన్ని సందర్శించిన తనికెళ్ల భరణి

సూర్యాపేటలోని మహా ప్రస్థానాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అర్ధరాత్రి సందర్శించారు.

Updated : 28 Oct 2023 11:36 IST

సూర్యాపేట: సూర్యాపేటలోని మహా ప్రస్థానాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అర్ధరాత్రి సందర్శించారు. సూర్యాపేటలో సాహిత్య సభకు ఆయన హాజరయ్యారు. అక్కడి కవుల ప్రసంగంలో మహాప్రస్థానం గురించి తెలుసుకొని వెంటనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌ రెడ్డికి తెలిపారు. అనంతరం  శ్మశాన వాటిక నలుమూలల కలియ తిరిగి జాషువా పద్యాన్ని నెమరవేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని