logo

మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు

మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులకు సూచించారు.

Published : 25 Apr 2024 02:59 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులకు సూచించారు. బుధవారం నగరపాలకసంస్థలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో నోడల్‌ అధికారులు, ఆర్వోలుతో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ సంజనా సింహా, డీఆర్వో లవన్న, నోడల్‌ అధికారులు బాపిరెడ్డి, పద్మావతి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని