పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ,
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, రామ్కుమార్గౌతమ్ సమక్షంలో కలెక్టర్ ఎం.హరినారాయణన్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల కేటాయింపు, రిజర్వ్ సిబ్బందిని ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ చేసి కేటాయించారు. వీరంతా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సంజనా సింహా, డీఆర్వో లవన్న, సీపీవో సాల్మన్రాజు, ఎన్ఐసీ డీఐవో సురేష్కుమార్, కలెక్టరేట్ అధికారులు సుబ్రహ్మణ్యం, మధుసూదనశర్మ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదండి.. ఓటెత్తుదాం!
[ 13-05-2024]
ఎన్నికల ఘట్టం.. తుది అంకానికి చేరుకుంది. ఓటర్లు.. రానున్న అయిదేళ్లకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
సిబ్బందికి.. భోజన కష్టాలు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమని పదేపదే చెబుతున్న జిల్లా యంత్రాంగం.. ఈ బృహత్తర క్రతువులో కీలకంగా వ్యవహరించే పోలింగ్ సిబ్బందికి సక్రమంగా భోజన ఏర్పాట్లు చేయలేదు. -
చివరి రోజు.. ప్రలోభాల వల
[ 13-05-2024]
పోలింగ్కు ముందు రోజు.. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రలోభాలపర్వం సాగింది. తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. -
ఓటేయకుంటే.. ఓడిపోతాం!
[ 13-05-2024]
‘నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే.. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో? అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ -
అంతటా పటిష్ఠ ఏర్పాట్లు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. -
నాడు-నేడు చతికిల ‘బడి’
[ 13-05-2024]
నాడు- నేడు మనబడి పథకం ద్వారా పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. -
వంతెనలు లేక.. చింత
[ 13-05-2024]
చెర్లోవంగల్లుకు చెందిన షేక్ సర్దార్ 2021 నవంబరులో తన ఇంటి సమీపంలో కలుజువాగును తల్లిదండ్రులతో కలసి దాటే క్రమంలో ఉద్ధృతికి కొట్టుకుపోయారు. -
‘నిషా’దాంతం
[ 13-05-2024]
మద్యానికి బానిసైన యువకుడు నిత్యం తల్లితో గొడవకు దిగేవాడు. ఏ పనికి వెళ్లేవాడు కాదు. ఈ క్రమంలోనే మద్యానికి నగదు ఇవ్వలేదని ఆమెపై కత్తితో దాడి చేశాడు. -
ప్రయాణం.. ప్రయాస
[ 13-05-2024]
ఎన్నికల్లో సొంతూరులో ఓటు వేయడానికి వస్తున్న వారికి ఆర్టీసీ చుక్కల చూపించింది. సరిపడా బస్సులు నడపకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వలస ఓటర్ల కష్టాలు
[ 13-05-2024]
ఎన్నికల్లో ఓటు వేయడానికి వలసవాసులు స్వగ్రామాలకు చేరుకున్నారు. పోటీలో నిలిచిన ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులు వలస ఓటర్లను గుర్తించి ఓటు వేయించుకోవడానికి స్వగ్రామాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. -
సుభాషిణి కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి
[ 13-05-2024]
ఎన్నికల విధులకు వెళుతూ రైలుప్రమాదంలో మరణించిన అంగన్వాడీ కార్యకర్త బట్టా సుభాషిణితోపాటు తనయుడు విజయకుమార్ కుటుంబానికి రూ.50 లక్షల వంతున
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..