logo

దుర్మార్గ పాలనకు చరమగీతం పాడదాం: తెదేపా

రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు.

Published : 01 May 2024 04:09 IST

బిట్రగుంట, న్యూస్‌టుడే:  రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు. పార్టీ మేనిఫెస్టోను వివరించారు. తెదేపా గెలిస్తే జరిగే మేలును తెలియజేశారు. పలుప్రాంతాల్లో చేరికలు జరిగాయి. కార్యకర్తలు ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని