దుర్మార్గ పాలనకు చరమగీతం పాడదాం: తెదేపా
రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు.
బిట్రగుంట, న్యూస్టుడే: రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు. పార్టీ మేనిఫెస్టోను వివరించారు. తెదేపా గెలిస్తే జరిగే మేలును తెలియజేశారు. పలుప్రాంతాల్లో చేరికలు జరిగాయి. కార్యకర్తలు ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటోత్సాహం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. ఓటరులో చైతన్యం వెల్లివిరిసింది. ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు.. ఉపాధి కోసం వలస వెళ్లినవారూ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. -
సైబర్ వల.. సామాన్యులు విలవిల
[ 16-05-2024]
నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామన్నది సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ. 80వేలు లాగేశారు. -
పోలింగ్పై.. వనితల ముద్ర
[ 16-05-2024]
‘జిల్లాలో పురుషులు 9,51,065 ఉండగా- ఇందులో 7,63,894 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీన్ని బట్టి సుమారు 20,325 మంది మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
క్రీడా పండగొచ్చింది
[ 16-05-2024]
వేసవి వచ్చింది.. పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రీడా శిబిరాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి జూన్ 15 వరకు వీటిని నిర్వహించనున్నారు. నగరంలోని ఏసీ మైదానంలో అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలను వేసవి శిక్షణ శిబిరాలకు ఉపయోగించుకోనున్నారు. -
నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు
[ 16-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎండలు పెరిగినా, నీటి ఎద్దడిపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా ఇన్ఛార్జి ఎస్ఈ మర్దనాలి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను బుధవారం వివరించారు. -
ఉపాధికి ఊతం.. ఐటీఐ
[ 16-05-2024]
పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యాలు తప్పనిసరి. అవి సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులను పలు సంస్థలు కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకుంటున్నాయి. -
రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే
[ 16-05-2024]
‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చాయి.. రెండు రోజులుగా వైకాపా నేతల స్వరంలో మార్పు కనిపిస్తోంది’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. -
మూగజీవాల వేదన
[ 16-05-2024]
వైకాపా పాలనలో మూగజీవాల ఆలనాపాలన ప్రమాదంలో పడింది. తెదేపా ప్రభుత్వ పాలనలో పశువులకు అందించే వివిధ రకాల పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త పథకాలు తెచ్చిందా... అంటే అదీ లేదు. -
ఓటెత్తిన చైతన్యం.. ఎవరికో అనుకూలం
[ 16-05-2024]
నియోజకవర్గంలో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందోనని అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండున్నర శాతం పెరిగింది. -
పట్టణ ప్రజలపై పన్నుపోటు
[ 16-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక నూతనంగా తీసుకొచ్చిన ఆస్తికి మార్కెట్ విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల నెత్తిన గుదిబండలా మారింది. మార్కెట్ విలువలో నిర్దేశిత శాతం చేరుకునేంత వరకు ఏటా 15 శాతం పన్ను పెంచుతుండటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
కరేడులో యువకుల ఘర్షణ
[ 16-05-2024]
కరేడులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రెండు సామాజిక వర్గాల యువకులు గొడవపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.