ఆహార నాణ్యత విస్మరిస్తే చర్యలు
జిల్లా ఆసుపత్రిలో రోగులకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి నిర్వాహకులకు సూచించారు.
జిల్లాసుపత్రిలో ఆహారాన్ని పరిశీలిస్తున్న పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి, ఆర్ఎంవో శ్రీనివాస్
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: జిల్లా ఆసుపత్రిలో రోగులకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని పర్యవేక్షకురాలు డా.విజయలక్ష్మి నిర్వాహకులకు సూచించారు. ‘ఈనాడు’ లో గురువారం ‘అదే బువ్వ.. కూర’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన వైద్యాధికారులు మధ్యాహ్నం రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. నాణ్యత విస్మరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రోగుల నుంచి వివరాలు సేకరించారు. ఆర్ఎంవో డా.శ్రీనివాస్, పలువురు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Simultaneous Polls: ‘జమిలి ఎన్నికల కమిటీ’ తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్