logo

కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం

మండల కేంద్రంలో కాంగ్రెస్‌ స్థానిక నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కా్ర్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 20 Apr 2024 16:02 IST

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ స్థానిక నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కా్ర్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల సభ్యులు బోయిన విట్టల్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని