నేడు నడ్డా, రాహుల్ రాక
రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. అగ్రనేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హోంమంత్రి అమిత్షా పర్యటించి వెళ్లిన వెంటనే భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదివారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు.
జె.పి.నడ్డా
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. అగ్రనేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హోంమంత్రి అమిత్షా పర్యటించి వెళ్లిన వెంటనే భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదివారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. 5.30 గంటలకు హెలికాప్టర్లో రొంగాయిలొండ ఎయిర్పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి బ్రహ్మపుర, గోపాలపూర్కు మధ్యలో అంబపువలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బ్రహ్మపురలో ఉండి సోమవారం దిల్లీ వెళ్లిపోతారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు భువనేశ్వర్లో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కటక్ జిల్లా సత్యభామాపాలెం వెళతారు. అక్కడ మధుసూదన్ దాస్ విగ్రహం వద్ద నివాళులు అర్పింస్తారు. తర్వా సాలెపూర్ 12.45 గంటలకు వెళతారు. అక్కడ రోడ్షో నిర్వహిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
రాహుల్ గాంధీ
పూరీకి ప్రధాని మోదీ
నడ్డా వెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పూరీ వస్తారని భాజపా వర్గాల ద్వారా తెలిసింది. ఆయన పురుషోత్తమ దర్శనం చేసుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం భువనేశ్వర్లో ఏర్పాటయ్యే మరో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు దశలవారీగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్లో రూ.5 కోట్లు స్వాధీనం
[ 14-05-2024]
భువనేశ్వర్ సూర్యనగర్ ప్రాంతంలో ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) అధికారులు ఒక కారు నుంచి మంగళవారం సాయంత్రం రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
జూన్ 17న గ్రామ దేవత బురదల పొలమ్మ ఉత్సవాలు
[ 14-05-2024]
రాయగడ పట్టణ ప్రజల ఇలావేల్పు గ్రామదేవత బురదల పొలమ్మ అమ్మవారి ఉత్సవాలు జూన్ 17న ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. -
బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. ప్రిసైడింగ్ అధికారి మృతి
[ 14-05-2024]
ఎన్నికల పనులు ముగించి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ప్రిసైడింగ్ అధికారి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాన్గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. -
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ