లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి
లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టిన ఘటన కటక్ నగరానికి చేరువగా 57వ నెంబరు రహదారి హరడాజల్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.
భువనేశ్వర్: లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టిన ఘటన కటక్ నగరానికి చేరువగా 57వ నెంబరు రహదారి హరడాజల్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 మంది ప్రయాణికులతో జయపురం నుంచి కటక్వైపు ఓ బస్సు వెళ్తోంది. అతివేగంగా వెళ్తూ హరడాజల్ జంక్షన్ వెనక లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, హెల్పర్ అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారంలో నగదు పంపిణీ
[ 12-05-2024]
నవరంగపూర్ లోక్సభ బిజాద అభ్యర్థి ప్రదీప్ మాధం శుక్రవారం సాయంత్రం నందహండి సమితిలో ప్రచారం నిర్వహించారు. -
ప్రమాదంలో ఎన్నికల అధికారి మృతి
[ 12-05-2024]
నవరంగపూర్ లోక్సభ పరిధిలో ఉమ్మరకోట్ నియోజకవర్గంకి వెళ్తున్న ఎన్నికల అధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు,. -
చిన్నాన్న తల నరికిన యువకుడు
[ 12-05-2024]
మల్కాన్గిరి జిల్లా కలిమెల సమితిలో ఎమ్.వి. 79 ఠాణా పరిధిలో చిన్న గోడవలు కారణంగా సొంత చిన్నాన్న తలని నరికిన సంఘటన చోటు చేసుకుంది. -
తూర్పుతీర విజేత ఎవరో?
[ 12-05-2024]
తూర్పుతీర సుందరిగా ఖ్యాతిగాంచిన గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. -
ప్రజలు మార్పు కోరుతున్నారు
[ 12-05-2024]
భువనేశ్వర్లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రధాని నరేంద్రమోదీ రోడ్షో చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని ప్రజలన్నారు. -
బుజ్జగింపుల వ్యూహం ఫలిస్తుందా?
[ 12-05-2024]
పొట్టంగి నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో బిజూ జనతాదళ్ పార్టీ వ్యూహం రచించి గెలుపు బాటలో ప్రయాణిస్తోంది. -
ఔట్సోర్సింగ్ చేతిలో నవీన్ ప్రభుత్వం
[ 12-05-2024]
నవీన్ ప్రభుత్వం గడిచిన అయిదేళ్లుగా ఔట్ సోర్సింగ్ చేతిలో ఉందని, ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిందని, సీఎం నిస్సహాయ స్థితిలో జనంతో సంబంధాలు లేకుండా ఉన్నారని, ఆయనకు ఏమీ తెలియడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
చివరి రోజు పోటాపోటీగా ప్రచారం
[ 12-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. -
ఒకే రోజు రెండు చోట్ల ఓటు
[ 12-05-2024]
ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల వివాదాస్పద కొఠియా గ్రామాల గిరిజనులు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
బిజద ఓడిపోతే రాజకీయ సన్యాసం: పాండ్యన్
[ 12-05-2024]
ఈ ఎన్నికల్లో బిజద ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, భాజపా ఓడితే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ సవాల్ విసిరారు. -
ఓటమి తర్వాత ఎవరి కోసం: ధర్మేంద్ర
[ 12-05-2024]
రాష్ట్ర చరిత్ర, సంస్కృతి గురించి ఏమాత్రం తెలియని తమిళవ్యక్తి కార్తికేయ పాండ్యన్ అని, సీఎం వద్ద గుమస్తాగా ఉన్న ఆయన బిజద ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకోవడం ఎవరి కోసమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించండి
[ 12-05-2024]
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ‘ఇండియా’ కూటమి నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!