logo

బొమ్మాలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ

మండలంలోని తుమరాడ గ్రామంలో పడాల వంశీయులు నూతనంగా నిర్మించిన బొమ్మాలమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం మంగళవారం ప్రారంభించారు.

Updated : 23 Apr 2024 17:12 IST

బలిజిపేట: మండలంలోని తుమరాడ గ్రామంలో పడాల వంశీయులు నూతనంగా నిర్మించిన బొమ్మాలమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాదవకులస్థులు వేదపండితులతో కలశపూజ, హోమం నిర్వహించారు. బుధవారం ఆలయ శిఖరాగ్ర ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, అనంతరం అన్నదాన  కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పడాల కుటుంబీకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని