logo

77 మందికి షోకాజ్‌ నోటీసులు

ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 23 Apr 2024 03:31 IST

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పీవో, ఏపీవోలకు ఇటీవల శిక్షణ తరగతులు నిర్వహించగా 77 మంది హాజరుకాలేదు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని