శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు.
ఆలయం ఎదుట దుర్గా స్టాలిన్
తిరుమల, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. ఉద యం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు. ఈమెకు తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేస్ బైకర్లపై గట్టి నిఘా
[ 12-05-2024]
‘నలుగురిలో హీరో అవ్వాలి.. అందరూ నన్నే చూడాలి.. నా గురించే మాట్లాడుకోవాలి’ అన్నట్లుంది నగర రోడ్లపై బైకుల్లో విన్యాసాలు చేసే యువత ఆలోచన. -
మదురైలో భారీవర్షాలు
[ 12-05-2024]
మదురైలో భారీవర్షాలు కురుస్తుండడంతో వైగై నదీ తీర ప్రజలకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. -
సెయిలింగ్లో సత్తా చాటుతున్న యువతి
[ 12-05-2024]
‘కొన్ని సమయాల్లో పడవలో వెళ్లేటప్పుడు గాలి వేగంగా వీస్తుంది. అలలు అధికంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిలోనే ఉండాల్సి వచ్చేది. -
పుష్ప ప్రదర్శనకు పోటెత్తిన సందర్శకులు
[ 12-05-2024]
ఊటీ బొటానికల్ గార్డెన్లోని ‘పుష్ప ప్రదర్శన’ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
హిందూ సంప్రదాయంలో కజకిస్థాన్ జంట వివాహం
[ 12-05-2024]
మైలాడుదురై సమీపం తిరుక్కడైయూర్లో కజకిస్థాన్ దేశానికి చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. -
ఈ నెలలో గరుడన్ విడుదల
[ 12-05-2024]
దర్శకనటుడు శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడన్’.
తాజా వార్తలు (Latest News)
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?