పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది.
నిందితుడు గుణశేఖర్
ప్యారిస్, న్యూస్టుడే: విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ఈమెకు వివాహమై భర్తతో గొడవల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు మదురైకి చెందిన గుణశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇటీవల వారి మధ్య గొడవ జరగడంతో పాండిసెల్వి అతనితో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో వివాహం చేసుకోవాలని గుణశేఖర్ ఆమెను బలవంతం చేయసాగాడు. ఆమె అంగీకరించకపోవడంతో గుణశేఖర్ పాండిసెల్విపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పాండిసెల్వి సోదరి కాపాడడానికి యత్నించగా ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. వారి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న గుణశేఖర్ని సోమవారం అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో గంజాయి ఆర్డర్లు!
[ 16-05-2024]
ఆన్లైన్ షాపింగ్ అందరికీ తెలుసు. అందులో గంజాయి ఆర్డర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చెన్నై నగరంలో గుట్టుగా సాగుతోంది. -
మహానగరం మరింత విస్తరణ
[ 16-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు మరింత విస్తరించనున్నాయి. -
రుతుపవనాలు ప్రవేశించేలోపుకొత్త రోడ్ల నిర్మాణం
[ 16-05-2024]
రుతుపవనాలు ప్రవేశించేలోపు 320 కి.మీ. మేర, 2,139 కొత్త రోడ్లు వేసేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
మహిళా పోలీసులు దాడి చేశారు
[ 16-05-2024]
తిరుచ్చికి వాహనంలో తీసుకొస్తున్నప్పుడు మహిళా పోలీసులు తనపై దాడి చేసి ఫొటోలు తీశారని, వాటిని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేశారని యూట్యూబర్ సవుక్కు శంకర్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. -
అన్నాడీఎంకే నుంచి వచ్చినవారికే మంత్రి పదవులు
[ 16-05-2024]
డీఎంకే మంత్రివర్గంలో ముందు వరుసలో ఉన్నవారంతా అన్నాడీఎంకేలో తల్లిపాలు తాగినవారేనని మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు. -
కేంద్ర సర్వీసులకు ఇద్దరు మహిళా డీఐజీలు
[ 16-05-2024]
రాష్ట్రంలో ఇద్దరు మహిళా డీఐజీలు కేంద్ర ప్రభుత్వ సర్వీల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. -
జూన్లో మళ్లీ విడాముయర్చి చిత్రీకరణ
[ 16-05-2024]
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో ‘విడాముయర్చి’ సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకేను చీల్చం: మాజీ మంత్రులు
[ 16-05-2024]
అన్నాడీఎంకేను చీల్చబోమని మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ స్పష్టం చేశారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
[ 16-05-2024]
రాష్ట్రంలో తిరుప్పూర్, కోవై, తేని, నామక్కల్, అరియలూర్ తదితర జిల్లాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM