తెలుగు ప్రముఖుడు వెంకటరమణ మృతికి సంతాపం
యలహంక ప్రభుత్వ తెలుగు పాఠశాల వ్యవస్థాపకుడు, నగరసభ మాజీ కౌన్సెలర్ కె.వి.వెంకటరమణ (78) శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆయన మృతికి స్థానిక తెలుగు ప్రముఖులతో పాటు స్థానిక శాసనసభ్యుడు ఎస్.ఆర్. విశ్వనాథ్, సింగనాయకనహళ్లి
కేవీ వెంకటరమణ (పాతచిత్రం)
బెంగళూరు (యలహంక), న్యూస్టుడే : యలహంక ప్రభుత్వ తెలుగు పాఠశాల వ్యవస్థాపకుడు, నగరసభ మాజీ కౌన్సెలర్ కె.వి.వెంకటరమణ (78) శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆయన మృతికి స్థానిక తెలుగు ప్రముఖులతో పాటు స్థానిక శాసనసభ్యుడు ఎస్.ఆర్. విశ్వనాథ్, సింగనాయకనహళ్లి రైతు సేవా సహకార బ్యాంకు అధ్యక్షురాలు వాణీశ్రీ భాజపా ప్రధాన కార్యదర్శి వీవీరామమూర్తి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కడప జిల్లా రాయచోటికి చెందిన ఆయన, బతుకుదెరువు కోసం యలహంకకు వచ్చి చేనేత మగ్గాల కార్మికుడిగా, అనంతరం మగ్గాల యజమానిగా పలువురికి ఉపాధి కల్పించారు. తెలుగు భాషపై అభిమానంతో 17ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ చేసే భూమిని తెలుగు పాఠశాలకు ఉచితంగా ఇవ్వడంతో పాటు పాఠశాల భవనాన్ని నిర్మించారు. కొండప్పలేఔట్లో తెలుగు ఉన్నత పాఠశాల కోసం సొంత భూమిలో మూడు అంతస్తుల పాఠశాలను నిర్మించారు. ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో ఉన్న యలహంకలో వారి పిల్లలు మాతృభాషలో చదువు సాగించేందుకు తెలుగు పాఠశాలను ప్రారంభించి అభివృద్ధి చేసిన ఘనత కేవీ వెంకటరమణకు దక్కుతుందని స్థానిక తెలుగు ప్రముఖులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరిన 47 కుటుంబాలు
[ 03-05-2024]
మండలంలోని చెన్నుపల్లె, గోపవరంపల్లె, పెండ్లిమర్రి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో వైకాపాకు చెందిన 47 కుటుంబాలు తేదేపాలో చేరాయి. -
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్