Varun Tej: పవన్కు మద్దతుగా రంగంలోకి వరుణ్తేజ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా సినీనటుడు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా సినీనటుడు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్తేజ్ ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా?పెంచేవాడు కావాలా?: చంద్రబాబు
సైకో జగన్ను నమ్మి మరోసారి మోసపోవద్దని.. రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. -
పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు?: కేటీఆర్
పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు మాకు తెలియదు: వైఎస్ షర్మిల
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. -
పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్
పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ వేళ.. ఉపాధ్యాయులకు వైకాపా తాయిలాల ఎర
పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. -
వారం ముందే నోట్ల కట్టలతో ఓట్ల వేట!
కరెన్సీ నోట్ల కట్టలతో గ్రామాల్లో ఓట్ల వేట మొదలుపెట్టారు. ఓ ప్రధాన పార్టీ వారం ముందుగానే నగదు సంచులను ఎక్కడికక్కడ చేరవేసింది. -
ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఒకరినొకరు పరిహసించుకున్నా.. ఏదో ఒక సందర్భంలో ఎదురుపడితే మాత్రం ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకుంటున్నారు కొందరు అభ్యర్థులు. -
డబ్బు తీసుకోలేదని.. ఎస్టీ ఉద్యోగిపై వైకాపా మూకదాడి
ఎన్నికల్లో అధికార వైకాపా నాయకుల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాము ఇచ్చే డబ్బు తీసుకునేందుకు తిరస్కరించిన ఓ ఎస్టీ ఉద్యోగిని కొట్టారు. -
నేడు రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ సభలు
రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. -
వైకాపా కుయుక్తులు.. గ్లాస్ గుర్తు, పవన్ చిత్రంతో ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి ప్రచారం
ప్రజాకర్షణ తగ్గిపోయి ఓటమి భయం పట్టుకున్న వైకాపా.. ఎన్డీయే కూటమిని ఓడించేందుకు తాజాగా సరికొత్త కుట్రకు తెర తీసింది. -
గుంటూరులో వైకాపా దుశ్చర్య
గుంటూరులో వైకాపా అరాచకపర్వానికి తెగబడింది. స్థానిక ఆటోనగర్లో కొన్ని పాత మోటారు వాహనాల విడిభాగాల దుకాణాలకు నిప్పుపెట్టి వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురిచేసింది. -
సిక్కోలు రా‘మ్మోహన రాగం’
ఉత్తరాంధ్ర తీర జిల్లా శ్రీకాకుళం. వర్షపాతం ఎక్కువ. కానీ వాన నీటి ఆధారంగా ప్రాజెక్టులు సిద్ధం కాలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు పారుతున్న ఈ నేలపై వ్యవసాయమే ప్రధాన ఆదరువు. -
రూ.13.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి... ఏం అభివృద్ధి చేశారు జగన్?
ఏపీని భూ, ఇసుక, మద్యం మాఫియాలు పాలిస్తున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విమర్శించారు. రూ.13.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్ను ప్రశ్నించారు. -
సజ్జల భార్గవ్రెడ్డి దుష్ప్రచారంపై ఈసీ ఆగ్రహం
వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వనివ్వకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుకున్నారంటూ.. వైకాపా సామాజిక విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారంపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘రాష్ట్రంలో నిరసన తెలిపే పరిస్థితి లేకుండా పోయింది’
‘కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి దిగజారింది. హక్కుల సాధన, న్యాయమైన డిమాండ్ల కోసం నిరసనలు చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ మొత్తం ఆస్తులు రూ.8.23 లక్షల కోట్లు
ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.757 కోట్లుగా చూపించిన సీఎం జగన్ అసలు ఆస్తి బినామీలతో కలిపితే రూ.8,23,600 కోట్లని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
సంక్షేమం జగన్ సొత్తు కాదు.. అన్ని పథకాలూ అమలు చేస్తాం
‘కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దవుతాయని జగన్ విషప్రచారం మొదలెట్టారు. సంక్షేమ పథకాలు ఏవీ జగన్ తాత సొత్తుకాదు. వాటిని తానే అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. -
పోస్టల్ బ్యాలట్ ఓటుకు మరో అవకాశం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
మా మామ అంబటికి ఓటేయొద్దు
జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, వైద్యుడు డాక్టర్ జి.గౌతమ్ ఓటర్లను కోరారు. -
ఏప్రిల్ నుంచే పింఛను రూ.4 వేలు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంచి అందజేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు