Bapatla: డయేరియాతో 50 మందికి అస్వస్థత

పల్నాడు జిల్లా  బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో డయేరియా ప్రబలింది.

Published : 26 Mar 2024 11:54 IST

బాపట్ల: పల్నాడు జిల్లా  బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో డయేరియా ప్రబలింది. దీంతో సుమారు 50 మంది స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో బాపట్ల, కర్లపాలెం, గుంటూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. డయేరియాతో 5 రోజుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గల కారణాలను అధికారులు ఇప్పటి వరకు తేల్చలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని