NASA: ‘విండో సీట్’ నుంచి క్లిక్.. సింగిల్ ఫ్రేమ్లో అంతరిక్షం-భూమి!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో స్పేస్ఎక్స్ డ్రాగన్ ఎండ్యూరాన్స్ వ్యోమనౌకలోని కిటికీ నుంచి తీసిన అద్భుతమైన ఫొటో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, కీలక సమాచారాన్ని అమెరికా స్పేస్ ఏజెన్సీ (NASA) తెలియజేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా పంపించిన ఫొటోలను తన సామాజిక మాధ్యమ వేదికలో పోస్టు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో స్పేస్ఎక్స్ డ్రాగన్ ఎండ్యూరాన్స్లోని కిటికీ నుంచి వ్యోమగాములు తీసిన అద్భుతమైన ఫొటో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ డ్రాగన్ ఆగస్టు నెలలో బయలుదేరింది. ఐఎస్ఎస్కి చేరువైన సమయంలో వ్యోమనౌక కిటికీ నుంచి తీసిన చిత్రంలో భూమి అద్భుతంగా కనిపించింది. ఓవైపు అంతరిక్షం, మరో వైపు భూమి సింగిల్ ఫ్రేమ్లో కనిపించాయి. ఆఫ్రికా, ఐరోపా ఖండాలు, వాటి మధ్య నీలి రంగులో జిబ్రాల్టర్ జలసంధితో కూడిన మనోహరమైన దృశ్యం కెమెరాలో బంధించారు. దీన్ని ఇన్స్టాలో షేర్ చేసిన నాసా.. ‘విండో సీట్, ఎనీవన్?’ అంటూ కామెంట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. మరో ఐదు రోజులు వానలే!
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
Vande Bharat express | విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. -
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని నగరవాసులంతా చెప్పుల్లేకుండా రోడ్లపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!