TS High court: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 15 Mar 2024 16:00 IST

హైదరాబాద్‌: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అవినాష్‌రెడ్డితో పాటు సీబీఐ, వివేకా కుమార్తె సునీతకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని