prashanth varma: రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు.
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. రానున్న ఇరవయ్యేళ్లూ ఈ ప్రపంచం చుట్టూ సినిమాల్ని తెరకెక్కించాలనేది ఆయన ప్రణాళిక. ఇందులో భాగంగానే త్వరలోనే ఆయన బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్తో జట్టు కట్టనున్నారు. ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా సినిమా దాదాపు ఖాయమైనట్టే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కలయికలో సినిమాకి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. దీని తర్వాత ‘హను-మాన్’కి కొనసాగింపు ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటెత్తిన సినీ లోకం
పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీలోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. -
ముగిసిన త్రిష ఐడెంటిటీ
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. -
నేనెంటో చెప్పేది నా పనే..!
అందం, అభినయంతో పాటు ‘మెట్గలా’లాంటి ఫ్యాషన్ వేదికలపై మెరుస్తూ.. అంతర్జాతీయంగా తన పరపతి పెంచుకుంటోంది అగ్ర నాయిక అలియా భట్. త్వరలో ‘జిగ్రా’తో అభిమానుల ముందుకొస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలివి. -
రజనీ పూర్తి చేశారు
కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఒకవైపు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోవైపు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో కన్నప్ప టీజËర్
‘కన్నప్ప’తో థియేటర్లలో సందడి చేయనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాక్సిక్లోకి మరో అందం?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. -
అక్షయ్ సరసన అవకాశం ఎవరికి?
ఈ ఏడాది అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. వరుస సినిమాలను పట్టాలెక్కించిన ఈయన దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించనున్న హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ తన వైవాహిక బంధానికి వీడ్కోలు పలికాడు. తన భార్య సైంధవితో వీడిపోతున్నట్లు ప్రకటించాడు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం