Allu Arjun: అల్లు అర్జున్పై సీరత్ కపూర్ ప్రశంసలు.. ఆ సాంగ్లో కనిపించనుందా?
అల్లు అర్జున్పై (Allu Arjun) నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బన్నీ వ్యక్తిగతంగా తెలుసన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నటి సీరత్ కపూర్-అల్లు అర్జున్ల ఫొటో ఇటీవల వైరల్గా మారింది. అప్పటి నుంచి బన్నీ సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందనే ప్రచారమవుతోంది. తాజాగా దీనికి మరింత బలాన్నిచ్చేలా అల్లు అర్జున్ గురించి సీరత్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీరత్ కపూర్ మాట్లాడుతూ ‘‘బన్నీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. తెరపై ఆయన ఎనర్జీ అందరం చూశాం. కానీ, అతడి గురించి వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. అంత పెద్ద స్టార్ అయినా.. ఎంతో వినయంగా ఉంటాడు. తనతో ఉంటే సొంత మనిషితో ఉన్నట్లు ఉంటుంది. కొందరి అలవాట్లు నన్నెంతో ఆకర్షిస్తాయి. అలాంటి వాళ్లలో అల్లు అర్జున్ ఒకరు. తనలో ఓ స్పార్క్ ఉంటుంది. నేను తనతో కలిసి పనిచేసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ అల్లు అర్జున్పై ప్రశంసలు కురిపించారు సీరత్ కపూర్. కొన్ని రోజుల నుంచి ‘పుష్ప2’లో సీరత్ స్పెషల్ సాంగ్లో కనిపించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
త్రిషకు చిరంజీవి మద్దతు.. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
ఇక ‘రన్ రాజా రన్’తో తెలుగు సినిమాకు పరిచయమైన సీరత్.. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజు గారి గది2’లాంటి సినిమాలతో అలరించింది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తతం ఆయన ‘పుష్ప2’లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ‘పుష్ప’ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇది విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు.. మాకు హితబోధలా?: వెస్టర్న్ మీడియాకు జైశంకర్ చురకలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా