Nellore: నెల్లూరు వైకాపాలో వర్గపోరు.. రూప్కుమార్కు ఎమ్మెల్యే అనిల్ కౌంటర్
నెల్లూరు నగరంలో వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల డిప్యూటీ మేయర్ రూప్కుమార్ చేసిన బహిరంగ విమర్శలపై ఎమ్మెల్యే అనిల్ తీవ్రంగా స్పందించారు.
నెల్లూరు: నెల్లూరు నగరంలో వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన ఓ సభలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...ఇటీవల డిప్యూటీ మేయర్ రూప్కుమార్ చేసిన బహిరంగ విమర్శలపై తీవ్రంగా స్పందించారు. నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ను ఉద్దేశించి విమర్శించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారం మానుకోవాలన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను బలోపేతం చేసి, మళ్లీ ఫైర్ బ్రాండ్లా మారి ఢీ కొంటానన్నారు.
‘‘రాత్రిపూట పార్టీలో తాగి అనిల్ను ఓడిస్తామంటున్నారు. పగలు జై జగన్ అంటున్నారు. నాకు సినిమా చూపిస్తానని ఒకరు బహిరంగంగా అంటున్నారు. నేను తయారు చేసిన బొమ్మ అనిల్ అని చెబుతున్నారు. దమ్ముంటే సినిమా చూపించాలి. లే అవుట్ల వద్ద నేను డబ్బులు తీసుకోలేదు. రేపటి నుంచి స్టార్ట్. ఎవరికీ భయపడను. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైకాపా నుంచి నేను తప్ప ఎవరూ పోటీ చేయరు’’ అని అనిల్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య