Ashok Gajapathi Raju: జైల్లో పెడతామని బెదిరించారు: కేంద్రమాజీ మంత్రి అశోక్గజపతిరాజు
ప్రస్తుత వేధింపుల పాలనను అంతం చేసి భావితరాలకు మంచి రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్గజపతిరాజు పిలుపునిచ్చారు.
పార్వతీపురం, న్యూస్టుడే: ప్రస్తుత వేధింపుల పాలనను అంతం చేసి భావితరాలకు మంచి రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్గజపతిరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 9న తెదేపా అధినేత చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం పార్వతీపురంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అశోక్గజపతిరాజు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని రంగాల అభివృద్ధి కుంటుపడింది. వైకాపా పాలనలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. నన్ను కూడా జైల్లో పెడతామని బెదిరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 6.5 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వీరంతా పేద, బడుగు బలహీన వర్గాలకు చెందినవారే’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ అరాచకత్వంతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి కళావెంకటరావు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?