Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కరీంనగర్‌ మంత్రి హస్తం..!: బండి సంజయ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తాను, హరీశ్‌రావు, రేవంత్‌ బాధితులని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 02 May 2024 14:59 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తాను, హరీశ్‌రావు, రేవంత్‌ బాధితులని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 317జీవో, టీఎస్‌పీఎస్సీ సమయంలో తనను అరెస్టు చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని