Chandrababu: హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ.లక్ష ఇస్తాం!: చంద్రబాబు

తెదేపా అధికారంలోకి వచ్చాక హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ.లక్ష ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 28 Apr 2024 16:58 IST

తెదేపా అధికారంలోకి వచ్చాక హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ.లక్ష ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని