CM KCR: త్వరలోనే పింఛన్ల పెంపు!.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్‌ వరాలు

ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు.. ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్‌ (CM KCR) విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో సీఎం మాట్లాడారు.

Published : 20 Aug 2023 20:16 IST

ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు.. ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్‌ (CM KCR) విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో సీఎం మాట్లాడారు.

Tags :

మరిన్ని