Revanth Reddy: దిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
దిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసే భాజపా కుట్రలను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆసిఫాబాద్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం.. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
Updated : 02 May 2024 22:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM