Revanth Reddy: దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసే భాజపా కుట్రలను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం.. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Updated : 02 May 2024 22:25 IST

దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసే భాజపా కుట్రలను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం.. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. భాజపాకు వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందన్నారు. మోదీ, కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఆదిలాబాద్‌కు ఏం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్  గెలిస్తేనే ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

Tags :

మరిన్ని