AP News: పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్నాటకం

పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్నాటకం ఆడుతూనే ఉన్నారు. ఏప్రిల్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ నిర్ణయం తీసుకుని పింఛనుదారులని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

Published : 29 Apr 2024 09:28 IST

పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్నాటకం ఆడుతూనే ఉన్నారు. ఏప్రిల్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ నిర్ణయం తీసుకుని పింఛనుదారులని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్నారు. అయినా సీఎస్‌లో మార్పురాలేదు. ఆ తర్వాతా సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది. అయినా వైకాపాకు వంత పాడేలా బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్, ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటున్న సీఎస్ పండుటాకుల్ని మళ్లీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తెదేపాపై వేసే కుట్రలను కొనసాగిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు