Gaddar: గద్దర్‌ నిరంతరం ప్రజలను చైతన్యం చేశారు: జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

ప్రజా గాయకుడు గద్దర్‌ పార్థివదేహానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ (Justice NV Ramana) నివాళులు అర్పించారు. గద్దర్‌ నిరంతరం ప్రజలను చైతన్యం చేశారన్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేవిధంగా ఆయన కృషి చేశారని కొనియాడారు.

Updated : 07 Aug 2023 14:19 IST

ప్రజా గాయకుడు గద్దర్‌ పార్థివదేహానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ (Justice NV Ramana) నివాళులు అర్పించారు. గద్దర్‌ నిరంతరం ప్రజలను చైతన్యం చేశారన్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేవిధంగా ఆయన కృషి చేశారని కొనియాడారు.

Tags :

మరిన్ని