Nandyala: నంద్యాల వైకాపాలో వర్గ విభేదాలు
నంద్యాల వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోతో గొడవలు బయటపడ్డాయి. అసభ్య పదజాలంతో ఉన్న ఆ వీడియోపై నంద్యాల జెట్పీటీసీ సభ్యుడు గోకుల్ కృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ యాత్ర నిర్వహించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published : 03 Feb 2024 11:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
-
రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్