KTR: అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని మనమే ఓడించుకున్నాం: కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను (BRS) ప్రజలు ఓడించలేదని కేటీఆర్‌ (KTR) అన్నారు. కార్యకర్తల్లో సమన్వయం లోపించడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు.

Published : 28 Apr 2024 17:00 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను (BRS) ప్రజలు ఓడించలేదని కేటీఆర్‌ (KTR) అన్నారు. కార్యకర్తల్లో సమన్వయం లోపించడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

Tags :

మరిన్ని