Eluru: కరెంటు బిల్లు రూ.లక్ష.. కంగుతిన్న కూలీ

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఏకంగా రూ.లక్షకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల్లో కరెంటు బిల్లు రావడంతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.       

Published : 09 Feb 2024 20:21 IST

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఏకంగా రూ.లక్షకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల్లో కరెంటు బిల్లు రావడంతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.       

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు