AP news: వ్యవసాయ సహకార పరపతి సంఘంలో.. రూ.50 లక్షల బంగారం మాయం!
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 50 లక్షలు విలువ చేసే బంగారం మాయమైందని బాధితురాలు ఉమామహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా బ్యాంకు వద్దకు వెళ్లలేదని.. ఈ క్రమంలో సిబ్బంది తమ బంగారాన్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు. విలువైన బంగారు ఆభరణాలు మాయమవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
Updated : 08 Feb 2024 16:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!