AP news: వ్యవసాయ సహకార పరపతి సంఘంలో.. రూ.50 లక్షల బంగారం మాయం!

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 50 లక్షలు విలువ చేసే బంగారం మాయమైందని బాధితురాలు ఉమామహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా బ్యాంకు వద్దకు వెళ్లలేదని.. ఈ క్రమంలో సిబ్బంది తమ బంగారాన్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు. విలువైన బంగారు ఆభరణాలు మాయమవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

Updated : 08 Feb 2024 16:18 IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 50 లక్షలు విలువ చేసే బంగారం మాయమైందని బాధితురాలు ఉమామహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా బ్యాంకు వద్దకు వెళ్లలేదని.. ఈ క్రమంలో సిబ్బంది తమ బంగారాన్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు. విలువైన బంగారు ఆభరణాలు మాయమవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు