AP News: ఎన్నికల వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు ‘జగన్మాయ’

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది.

Published : 02 May 2024 11:21 IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో సీఎం జగన్  భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వారిని బుజ్జగించడానికి ఇప్పటికే సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం తాజాగా ఒకటో తేదీనే జీతాలివ్వడం లాంటి తాయిలాలతో ఉద్యోగులకు ఎరవేస్తోంది.    

Tags :

మరిన్ని