కలిపితే ఎలక్ట్రిక్ స్కూటీ.. విడదీస్తే వీల్ఛైర్
దివ్యాంగులు రెండు విధాలుగా వాడుకోవడానికి అనువుగా ఉన్న వాహనం ఇది. హైదరాబాద్కు చెందిన మోబీస్ ఆటోమొబైల్ కంపెనీ దీన్ని తయారు చేసింది. నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్లు ప్రయాణించే ఈ వాహనాన్ని అవసరమైన సందర్భంలో ఛార్జింగ్ వెహికిల్గానూ, అవసరం లేనప్పుడు ముందు ఉండే ఇంజిన్ భాగాన్ని విడదీసి చక్రాల కుర్చీగానూ వినియోగించుకోవచ్చు.
Published : 15 Jul 2023 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్